ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌సీబీ కార్యాలయం ఉన్న ముంబై ఎక్స్ఛేంజ్ భవంతిలో మంటలు

ABN, First Publish Date - 2020-09-21T21:59:20+05:30

ముంబై ఎక్స్ఛేంజ్ బిల్డింగ్‌లో సోమవారంనాడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవంతిలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ముంబై ఎక్స్ఛేంజ్ బిల్డింగ్‌లో సోమవారంనాడు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవంతిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) కార్యాలయం కూడా ఉంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మాదకద్రవ్యాల కోణం నుంచి ఎన్‌సీబీ దర్యాప్తు చేస్తోంది.


ముంబై ఎక్స్ఛేంజ్ బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో మంటలు చెలరేగగా, ఎన్‌సీబీ కార్యాలయం మూడో ఫ్లోర్‌లో ఉంది. ప్రమాద వార్త తెలియగానే అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి  మంటలను అదుపు చేశాయి. ప్రమాదానికి కారణం కానీ, ఎవరైనా గాయపడ్డారా అనేది కానీ వెంటనే తెలియరాలేదు.

Updated Date - 2020-09-21T21:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising