ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై పోరాడండి:

ABN, First Publish Date - 2020-10-19T07:28:21+05:30

మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ‘అత్యంత క్లిష్ట పరిస్థితి’లో ఉందని, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సోనియా 

న్యూఢిల్లీ, అక్టోబరు 18: మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ‘అత్యంత క్లిష్ట పరిస్థితి’లో ఉందని, ప్రజా సమస్యలపై పోరాటాలను ఉధృతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులను పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల కాంగ్రెస్‌ బాధ్యులతో ఆమె ఆదివారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, మధ్యప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ బిల్లులు, హాథ్ర్‌సలో దళిత బాలికపై హత్యాచారం తదితర అంశాలపై చర్చించారు.  

Updated Date - 2020-10-19T07:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising