ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ తబ్లిఘీలపై కేసుల విచారణ వేగవంతం చేయండి: సుప్రీం

ABN, First Publish Date - 2020-11-03T07:28:45+05:30

వీసా ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి విదేశీ తబ్లిఘీ జమాత్‌ సభ్యులపై పెండింగులో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ట్రయల్‌ కోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 2: వీసా ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి విదేశీ తబ్లిఘీ జమాత్‌ సభ్యులపై పెండింగులో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని ట్రయల్‌ కోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది. నిజాముద్దీన్‌ మర్కజ్‌ సమ్మేళనానికి హాజరైన తబ్లిఘీ జమాత్‌ సభ్యులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వివిధ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే విచారణను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను నవంబరు 20కి వాయిదా వేసింది. 

Updated Date - 2020-11-03T07:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising