ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భోజనం వద్దన్న రైతు నేతలు.. నేలపై కూర్చుని సొంత బాక్సుల్లో..!

ABN, First Publish Date - 2020-12-04T01:04:47+05:30

నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఇవాళ జరిపిన చర్చల సందర్భంగా ఆసక్తికర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఇవాళ జరిపిన చర్చల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన లంచ్‌ను రైతు నేతలు తిరస్కరించారు. ప్రముఖ రైతునేత గుర్నామ్ సింగ్ చౌదుని సహా అందరూ ప్రభుత్వ భోజనానికి బదులు తమ వెంట తెచ్చుకున్న లంచ్ బాక్సులను అందరూ పంచుకుని తిన్నారు. ‘‘ప్రభుత్వం ఇచ్చిన భోజనం, టీలను మేము స్వీకరించడంలేదు. మా భోజనాన్ని మేమే తెచ్చుకున్నాం...’’ అని రైతు నేతలు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతు నేతలు తమ బాక్సులను తెరిచి నేలపై కూర్చుని భోజనం చేస్తున్న ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రైతుల, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు ఇవాళ నాలుగోరోజుకు చేరుకున్నాయి. 





Updated Date - 2020-12-04T01:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising