ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంఘాలతో అసంపూర్తిగా ముగిసిన చర్చలు

ABN, First Publish Date - 2020-12-04T01:53:32+05:30

నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఈరోజు చర్చలు జరిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం ఈరోజు చర్చలు జరిపింది. అయితే ఈచర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ సందర్భంగా తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై రైతు సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. మీడియాలో వచ్చిన కథనాలను  రైతు సంఘాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి.  ప్రైవేటు మార్కెట్లకు అనుమతిస్తే తీవ్రంగా నష్టం జరుగుతుందని ఈ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలని రైతు సంఘాలు వివరించాయి. చట్టాలను వెనక్కి తీసుకొని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని.. చట్టం రూపకల్పనకు ముందు అభిప్రాయాల తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.  ఈచర్చలు విఫలం కావడంతో  మరోసారి  రైతు సంఘాలతో  శనివారం కేంద్రం చర్చలు జరపనుంది.

Updated Date - 2020-12-04T01:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising