ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్యకు ఈడీ సమన్లు

ABN, First Publish Date - 2020-10-21T17:35:55+05:30

యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో (ఉత్తరప్రదేశ్): యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. కాన్పూర్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే భార్య రిచాకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. వికాస్ దూబేతోపాటు అతని అనుచరులు 10 మంది, ఫైనాన్షియర్ జయకాంత్ బాజ్ పాయ్ లపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. వికాస్ దూబే ఎన్ కౌంటర్ కావడంతో అతని భార్య రిచాను విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. వికాస్ దూబే తోపాటు అతని అనుచరులపై 60 కేసులు నమోదైనాయి. వికాస్ దూబే డబ్బును సరిహద్దులు దాటించారని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈడీ అధికారులు లక్నో కార్యాలయంలో వికాస్ దూబే భార్య రిచాను విచారించనున్నారు.  

Updated Date - 2020-10-21T17:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising