ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈడీ హెడ్ క్వార్టర్స్‌లో ముగ్గురికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2020-06-06T12:29:08+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో ఓ అధికారితో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్‌లో కరోనా సోకిన వారితో 20 మంది ఈడీ అధికారులు కలిసి పనిచేశారని తేలడంతో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ లకు కరోనా పరీక్షలు చేసి క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయించారు. ఈడీ కార్యాలయాన్ని వారానికి రెండు సార్లు శానిటైజ్ చేయించడంతోపాటు అధికారులు ప్రయాణిస్తున్న కార్లను కూడా ప్రతీరోజు శానిటైజ్ చేస్తున్నారు. 


Updated Date - 2020-06-06T12:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising