ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం కలకలం

ABN, First Publish Date - 2020-05-26T04:02:07+05:30

ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. అసోం, మిజోరం, గౌహతీ, మేఘాలయాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణిపూర్: ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. అసోం, మిజోరం, గౌహతీ, మేఘాలయాలో భూమి కంపించింది. మణిపూర్‌లో భూకంప కేంద్రం గుర్తించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదయింది. మణిపూర్‌లో రాత్రి 8.12కు భూమి కంపించింది.

Updated Date - 2020-05-26T04:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising