ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం కలకలం
ABN, First Publish Date - 2020-05-26T04:02:07+05:30
ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. అసోం, మిజోరం, గౌహతీ, మేఘాలయాలో...
మణిపూర్: ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం కలకలం రేపింది. అసోం, మిజోరం, గౌహతీ, మేఘాలయాలో భూమి కంపించింది. మణిపూర్లో భూకంప కేంద్రం గుర్తించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.5గా నమోదయింది. మణిపూర్లో రాత్రి 8.12కు భూమి కంపించింది.
Updated Date - 2020-05-26T04:02:07+05:30 IST