ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళన వద్దు.. క్షేమంగా ఉన్నా: వెంకయ్య

ABN, First Publish Date - 2020-10-01T08:53:27+05:30

తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని.. క్షేమంగా ఉన్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్‌ ద్వారా చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తన ఆరోగ్యం విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని.. క్షేమంగా ఉన్నానని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్‌ ద్వారా చెప్పారు. ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెంకయ్య తెలిపారు. పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు తదితరులు.. ఆయనకు ఫోన్‌ చేసి పరామర్శించారు. 

Updated Date - 2020-10-01T08:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising