ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్యకు రావొద్దు.. భక్తులకు చెప్పిన ఆలయట్రస్టు!

ABN, First Publish Date - 2020-07-28T04:18:10+05:30

రామమందిర భూమి పూజ వేడుకను చూడటానికి ప్రజలు అయోధ్యకు రావొద్దని, ఇంటి వద్దే వేడుకలు చేసుకోవాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయోధ్య: రామమందిర భూమి పూజ వేడుకను చూడటానికి ప్రజలు అయోధ్యకు రావొద్దని, ఇంటి వద్దే వేడుకలు చేసుకోవాలని రామాలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ ఛాంపత్ రాయ్ చెప్పారు. కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో భూమిపూజకు రావాలనే ఆలోచన చేయొద్దని ఆయన భక్తులకు విన్నవించారు. ఇంట్లోనే వేడుకలు చేసువాలని అని సూచించారు. ఇది స్వతంత్ర భారతంలో అత్యంత చరిత్రాత్మక కార్యక్రమం రాయ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-07-28T04:18:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising