ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లక్షణాలుంటే.. ఆగస్టు 15 వేడుకలకు రావొద్దన్న పోలీసులు!

ABN, First Publish Date - 2020-08-13T04:40:01+05:30

దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 15న జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కరోనా లక్షణాలున్న అతిథులు రావొద్దని ఢిల్లీ పోలీసులు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఆగస్టు 15న జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కరోనా లక్షణాలున్న అతిథులు రావొద్దని ఢిల్లీ పోలీసులు కోరారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలకు వచ్చే అతిథులకు పోలీసులు ఈ సూచన చేశారు. ఆగస్టు 15కు రెండు వారాల ముందు ఎప్పుడైనా తమలో కరోనా లక్షణాలు కనిపిస్తే ఉత్సవాలకు రాకుండా ఉంటే మంచిదని చెప్పారు. అలాగే కార్యక్రమానికి హాజరయ్యే వారు కూడా కరోనా విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని అతిథులను తెలియజేశారు.

Updated Date - 2020-08-13T04:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising