ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినిపై డాక్టర్‌ అత్యాచారం

ABN, First Publish Date - 2020-07-09T14:56:06+05:30

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా పెద్దనాయకన్‌పాళయం సమీపం కరుమతురై ప్రాంతంలో క్లినిక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా పెద్దనాయకన్‌పాళయం సమీపం కరుమతురై ప్రాంతంలో క్లినిక్‌ నడుపుతున్న మదియళగన్‌ (24) కరోనా కారణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా అదే ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల  విద్యార్థినితో డాక్టర్‌కు పరిచయం ఏర్పడింది. 18 ఏళ్లు నిండిన తరువాత వివాహం చేసుకుంటానంటూ ఆ డాక్టర్‌ మాయమాటలు చెప్పి బాలికను మోసంచేశాడు. ఇదిలా ఉండగా ఆ డాక్టర్‌కు మరో అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలుసుకున్న విద్యార్థిని దిగ్ర్భాంతికి గురైంది. దీని గురించి బాలిక కరుమతురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి పోక్సో చట్టం కింద డాక్టర్‌ను అరెస్టు చేశారు.


Updated Date - 2020-07-09T14:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising