ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ మాటతో పాక్‌లోనూ వెలిగిన దీపాలు!

ABN, First Publish Date - 2020-04-06T04:21:19+05:30

ప్రపంచానికి ఊపిరాడకుండా చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దీప ప్రజ్వలన చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ప్రపంచానికి ఊపిరాడకుండా చేస్తున్న కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా దీప ప్రజ్వలన చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం రాత్రి సరిగ్గా 9గంటలకు భారత దేశం మొత్తం దీపకాంతులతో వెలిగిపోయింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌లోని ఇండియన్ హైకమిషన్‌లో కూడా అధికారులు దీప ప్రజ్వలన చేశారు. ఆఫీసు భవనంలోని లైట్లన్నీ ఆపేసి, దీపాలు వెలిగించి కరోనాపై పోరుకు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. మోదీ మాటతో పాకిస్తాన్‌లో కూడా దీపాలు వెలిగాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-04-06T04:21:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising