ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో కన్నుమూసిన డిప్యూటీ మేజిస్ట్రేట్

ABN, First Publish Date - 2020-07-13T23:52:07+05:30

పశ్చిమ బెంగాల్‌లో ఓ డిప్యూటీ మేజిస్ట్రేట్ కరోనా బారినపడి సోమవారం కన్నుమూశారు. ప్రభుత్వ సీనియర్ అధికారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ డిప్యూటీ మేజిస్ట్రేట్ కరోనా బారినపడి సోమవారం కన్నుమూశారు. ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు కరోనా మరణించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. హూగ్లీ జిల్లాకు చెందిన దేబ్‌దత్తా సెరాంపోర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గతవారం ఆమెకు కరోనా సోకగా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చేరగా, పరిస్థితి విషమించడంతో నిన్న మరణించారు. 

Updated Date - 2020-07-13T23:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising