ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో ఆటోమేటెడ్ టవర్ కారు పార్కింగ్‌ను ప్రారంభించిన గవర్నర్

ABN, First Publish Date - 2020-11-26T23:47:48+05:30

ఢిల్లీలో ఆటోమేటెడ్ టవర్ కారు పార్కింగ్‌ను ప్రారంభించిన గవర్నర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆటోమేటెడ్ టవర్ కారు పార్కింగ్‌ తొలిసారి అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో పాటు కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ నగరంలోని మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ టవర్ కారు పార్కింగ్‌ను ప్రారంభించారు.


సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎస్‌డీఎంసీ) కమిషనర్ మాట్లాడుతూ మల్టీ-లెవల్ పార్కింగ్‌లో నాలుగు టవర్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి మొత్తం 34 వాహనాలను కలిగి ఉంటాయని, టవర్ పార్కింగ్ కాలుష్యాన్ని కూడా నియంత్రిస్తుందని దక్షిణ ఢిల్లీ మేయర్ తెలిపారు.

Updated Date - 2020-11-26T23:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising