ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంక్షల సడలింపు: ఢిల్లీ ప్రభుత్వానికి నాలుగు లక్షల సూచనలు!

ABN, First Publish Date - 2020-05-14T00:33:02+05:30

మే 17 తరువాత ఏం చేయాలనేదానిపై ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నుంచి సూచనలు కోరగా..దాదాపు 4లక్షల సలహాలు ప్రభుత్వానికి చేరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మే 17 తరువాత ఏం చేయాలనేదానిపై ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నుంచి సూచనలు కోరగా..దాదాపు 4లక్షల సలహాలు ప్రభుత్వానికి చేరాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 10 వేల ఈ-మెయిల్స్, 4 లక్షల వాట్సాప్ సందేశాలు వచ్చాయని తెలిపింది. మరో 27 వేల రికార్డెడ్ సందేశాలు కూడా వచ్చాయంది. ఢిల్లీ ప్రభుత్వానికి సూచనలు చేయండి అంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం ట్విటర్ ద్వారా ప్రజలను కోరారు. తమ సూచనలు తెలియజేసేందుకు ప్రజలకు బుధవారం సాయంత్రం ఐదు గంటల దాకా అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి నాలుగు లక్షలకు పైగా సూచనలు, సలహాలు ప్రభుత్వానికి అందాయని తెలుస్తోంది.


Updated Date - 2020-05-14T00:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising