ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 తర్వాతే ‘విద్యాసంస్థల’పై నిర్ణయం

ABN, First Publish Date - 2020-04-06T07:11:36+05:30

కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిసిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మానవ వనరుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్‌ కాలపరిమితి ముగిసిన తర్వాతే పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పష్టం చేశారు. ఆయన ఆదివారక్కడ విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ ఉందని, అది ముగిసిన తర్వాతే విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడంపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 14 తర్వాత కూడా విద్యా సంస్థలన్నీ మూసివేయాల్సిన పరిస్థితి వస్తే విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.   


Updated Date - 2020-04-06T07:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising