ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జపాన్ వరదల్లో 50 మంది మృతి

ABN, First Publish Date - 2020-07-07T15:35:48+05:30

జపాన్ దేశంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల్లో మృతుల సంఖ్య 50కి చేరింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో 12 మంది గల్లంతు

టోక్యో (జపాన్) : జపాన్ దేశంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల వెల్లువెత్తిన వరదల్లో మృతుల సంఖ్య 50కి చేరింది. జపాన్ దేశం దక్షిణ ప్రాంతంలోని కైషూ ప్రాంతంలో భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. నదీ తీర ప్రాంతమైన కుమామోటో రీజియన్ లో వరదల వల్ల 50 మంది మరణించారని జపాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ అధికారులు చెప్పారు. ఫూకోక ప్రాంతంలో కురిసిన భారీవర్షాల వల్ల 12 మంది గల్లంతు అయ్యారని అధికారులు చెప్పారు. జపాన్ అధికారులు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. 

Updated Date - 2020-07-07T15:35:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising