ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లో 9 మంది నవజాత శిశువుల మృతి

ABN, First Publish Date - 2020-12-11T08:18:51+05:30

రాజస్థాన్‌లో కోటా నగరంలోని జేకే లోన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన 9 మంది శిశువులు చనిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌, డిసెంబరు 10: రాజస్థాన్‌లో కోటా నగరంలోని జేకే లోన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన 9 మంది శిశువులు చనిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ మరణాలు సంభవించాయి. బుధవారం రాత్రి ఐదుగురు శిశువులు మృతి చెందగా.. గురువారం మరో నలుగురు చనిపోయారు. శిశువులందరూ 1 నుంచి 4 రోజుల వయసున్న వారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ విచారణకు ఆదేశించారు. పుట్టుకతో వచ్చే వ్యాధుల వల్లే శిశువులు మరణించారని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-12-11T08:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising