ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీడీ న్యూస్‌ రీడర్‌ పార్వతీ ప్రసాద్‌ మృతి

ABN, First Publish Date - 2020-04-13T08:26:05+05:30

ఆకాశవాణి, దూరదర్శన్‌ న్యూస్‌ రీడర్‌ , రచయిత్రి పింగళి పార్వతీ ప్రసాద్‌(70) ఆదివారం మృతి చెందారు. కొద్ది రోజులుగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆబిడ్స్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఆకాశవాణి, దూరదర్శన్‌ న్యూస్‌ రీడర్‌ , రచయిత్రి పింగళి పార్వతీ ప్రసాద్‌(70) ఆదివారం మృతి చెందారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో ఉన్న ఆమె హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె మృతి ఎన్నో రంగాలకు తీరని లోటని తెలంగాణ సారస్వత పరిషత్‌ కార్యదర్శి, న్యూస్‌రీడర్‌ డాక ్టర్‌ జుర్రు చెన్నయ్య అన్నారు. 1980వ దశకం నుండి ఆకాశవాణి, దూరదర్శన్‌లో పనిచేసిన పార్వతీ ప్రసాద్‌.. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్మాణంతో ప్రారంభించి.. వార్తా విభాగంలో సీనియర్‌ న్యూస్‌ రీడర్‌గా దాదాపు 35 ఏళ్ల పాటు సేవలందించారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-13T08:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising