ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకి లక్ష మందికి కరోనా పరీక్షలు

ABN, First Publish Date - 2020-04-07T08:09:57+05:30

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజుకి లక్ష మందికి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రోజుకి లక్ష మందికి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు పలు ఆవిష్కరణలకు కృషి చేస్తున్నట్లు చెప్పింది. పీసీఆర్‌ మిషన్ల ద్వారా పరీక్షలు జరిపేందుకు ఇప్పటికి 200 పబ్లిక్‌, ప్రైవేటు ల్యాబులకు అనుమతులిచ్చింది. 


Updated Date - 2020-04-07T08:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising