ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాలు 500శాతం పెరిగాయి: అజిత్‌ దోభాల్‌

ABN, First Publish Date - 2020-09-20T08:14:31+05:30

దేశంలో సైబర్‌ నేరాలు 500శాతం పెరిగాయని జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోభాల్‌ వెల్లడించారు. ప్రజ ల్లో అవగాహన లేకపోవడం, గాడ్జెట్ల విషయంలో సైబర్‌ పరిశుభ్రత అంతంతమాత్రంగానే ఉండటమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: దేశంలో సైబర్‌ నేరాలు 500శాతం పెరిగాయని జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోభాల్‌ వెల్లడించారు. ప్రజ ల్లో అవగాహన లేకపోవడం, గాడ్జెట్ల విషయంలో సైబర్‌ పరిశుభ్రత అంతంతమాత్రంగానే ఉండటమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ వంటి పరికరాలను ఎలా భద్రపరుచుకోవాలో తెలియ కే ఈ పరిస్థితి నెలకొంటోందన్నారు. పెరుగుతున్నసైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు‘జాతీయ సైబర్‌-సెక్యూరిటీవ్యూహం(ఎన్‌సీఎ్‌సఎ్‌స)-2020’తో కేంద్రం ముందుకు రానుందని వివరించారు. శనివారం ప్రారంభమైన ‘కోకోన్‌-2020’ సైబర్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన వర్చువల్‌గా కీలకోపన్యాసం చేశారు. 

Updated Date - 2020-09-20T08:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising