ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

59 లక్షలు దాటేసిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-09-26T20:18:45+05:30

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 85,362 కొత్త కేసులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 59,03,933కు చేరింది. ఇందులో 9,60,969 యాక్టివ్ కేసులు ఉండగా, 48,49,585 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జి అయ్యారు. మృతుల సంఖ్య 93,379కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.



Updated Date - 2020-09-26T20:18:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising