ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రి నుంచి పారిపోయిన కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తి

ABN, First Publish Date - 2020-04-28T22:28:39+05:30

తమళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన 58 సంవత్సరాల వ్యక్తి పారిపోయారు. పులియంటోప్‌లోని తన ఇంటి వద్ద కరోనా సోకిన వ్యక్తిని ప్లవర్ బజార్ పోలీసులు గుర్తించారు. కరోనా బాధితుడిని తిరిగి రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-04-28T22:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising