ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ABN, First Publish Date - 2020-09-21T01:50:53+05:30

రాజస్థాన్‌లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు కొత్తగా రాష్ట్రంలో 1,865 కోవిడ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వల్ల ఇవాళ 14 మంది మృతి చెందగా, రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాటికి కరోనాతో మొత్తం 1,336 మంది మృతి చెందారు. రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 1,14,989 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 95,469 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 18,184 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-09-21T01:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising