ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో కొత్తగా 1,299 కరోనా కేసులు నమోదు, 15 మంది మృతి

ABN, First Publish Date - 2020-08-07T00:58:19+05:30

ఢిల్లీలో కొత్తగా 1,299 కరోనా కేసులు నమోదు, 15 మంది మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు ఢిల్లీలో కొత్తగా 1,299 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,41,531 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వల్ల గురువారం రోజు 15 మంది మృతి చెందగా, మొత్తం 4,059 మంది కోవిడ్ -19తో చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి 1,27,124 మంది కోలుకున్నారని, ప్రస్తుతం 10,348 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


Updated Date - 2020-08-07T00:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising