ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవ దంపతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-09-30T14:29:58+05:30

ఈరోడ్‌ సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్‌ జిల్లా ఆప్ప కూడల్‌ సమీపం మల్లియూర్‌కు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ ఇళంగో(23), రమ్య(23)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : ఈరోడ్‌ సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్‌ జిల్లా ఆప్ప కూడల్‌ సమీపం మల్లియూర్‌కు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ ఇళంగో(23), రమ్య(23) కళాశాల చదివే రోజుల్లోనే ప్రేమించుకున్నారు. మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, ఉదయం ఎంతసేపటికి వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన చుట్టుపక్కలవారు కిటికీ నుంచి చూశారు. వారు ఉరేసుకుని ఉండడాన్ని గమనించి ఆప్పుకూడల్‌ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆందియూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. వివాహమై మూడు నెలలే కావడంతో ఈ ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు.

Updated Date - 2020-09-30T14:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising