ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9/11 దాడిలో కంటే ఎక్కువ మంది చనిపోయారు: అమెరికా ఉన్నతాధికారి

ABN, First Publish Date - 2020-04-01T03:35:43+05:30

వరల్డ్ ట్రేండ్ సెంటర్ పై జరిగిని ఉగ్రదాడిలో కంటే ఎక్కువ మంది కరోనా కు బలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ఇప్పటి వరకు 3100 మందికి పైగా అమెరికన్లను పొట్టనపెట్టుకుంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటిపోయింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం దాదాపు 2 లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి తీవ్రతను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇన్ఫ్‌క్షియస్ డిసీజెస్ డైరెక్టర్ ఆంథొని ఫాసీ కళ్లకు కట్టినట్టు వివరించారు. వరల్డ్ ట్రేండ్ సెంటర్ పై జరిగిన ఉగ్రదాడిలో కంటే ఎక్కువ మంది కరోనాకు బలయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-04-01T03:35:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising