ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఉపశమనం: కొత్త రోగుల కన్నా కోలుకుంటున్నవారే అధికం!

ABN, First Publish Date - 2020-09-23T17:06:33+05:30

దేశంలో కరోనా వైరస్ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 83,527 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదువుతున్న కేసుల కన్నా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 83,527 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదువుతున్న కేసుల కన్నా, వ్యాధి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉంటోంది. వరుసగా ఐదవరోజు ఈ విధంగా జరిగింది. 



దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 56,46,010కు చేరింది. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 45 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో మొత్తం 1,085 మంది కరోనా బాధితులు మృతి చెందారు. ఈ వ్యాధి కారణంగా దేశంలో ఇప్పటివరకూ మొత్తం 90,020 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో ఈ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 89,746గా ఉంది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 45,87,613గా నమోదయ్యింది. దేశంలో కరోనా రికవరీ రేటు 81.25 శాతంగా ఉంది. 

Updated Date - 2020-09-23T17:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising