ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటల్లో రెండు టెస్టులు నెగిటివ్ వస్తేనే...

ABN, First Publish Date - 2020-03-16T14:38:48+05:30

దేశవ్యాప్తంగా కారోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 13 మంది చికిత్స పొందిన అనంతరం కోలుకోగా, వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. అయితే కరోనా బారినపడిన వ్యక్తి చికిత్స...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కారోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ మొత్తం 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 13 మంది చికిత్స పొందిన అనంతరం కోలుకోగా, వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారు. అయితే కరోనా బారినపడిన వ్యక్తి చికిత్స తీసుకున్నాక పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడని ఎలా నిర్ధారిస్తానే ప్రశ్న అందరిలో కలుగుతుంది. దీనిపై ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకు డిశ్చార్జి పాలసీని విడుదల చేసింది. ఈ విధానంలో 24 గంటల్లో రెండుసార్లు బాధితుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షిస్తారు. ఆ రెండుసార్లూ నెగిటివ్ రిపోర్టు వస్తేనే సదరు బాధితుడని డిశ్చార్జి  చేస్తారు.  ఈ శాంపిళ్ల టెస్ట్‌తో పాటు చెస్ట్ రేడియోగ్రఫీ కూడా చేస్తారు. దీని ద్వారా బాధితుడు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడా లేదా అనేది తెలుసుకుంటారు. ఈ విధమైన పరీక్షల అనంతరం రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు.



Updated Date - 2020-03-16T14:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising