ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్థికలశాలతో చైనా అబద్ధాల గుట్టు రట్టు?

ABN, First Publish Date - 2020-04-01T08:48:08+05:30

కరోనా వైర్‌సకు జన్మస్థానమైన వూహాన్‌లో 67 వేల మంది దాని బారిన పడితే.. వారిలో 2,535 మంది చనిపోయారని, తమ దేశంలో మృతుల సంఖ్య 3,305 మందేనని ప్రకటిస్తోంది. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, మార్చి 31: కరోనా వైర్‌సకు జన్మస్థానమైన వూహాన్‌లో 67 వేల మంది దాని బారిన పడితే.. వారిలో 2,535 మంది చనిపోయారని, తమ దేశంలో మృతుల సంఖ్య 3,305 మందేనని ప్రకటిస్తోంది. కానీ.. వూహాన్‌లో తమవారి అస్థికలశాల కోసం వస్తున్న వేలాది మందిని చూస్తుంటే మృతుల సంఖ్య 45 వేల నుంచి 1.2 లక్షల మంది దాకా చనిపోయి ఉంటారన్నది అంచనా. దీంతో చైనా అబద్ధాల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2020-04-01T08:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising