ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 ఇళ్ల అద్దెను మాఫీ చేసిన యజమాని

ABN, First Publish Date - 2020-03-30T17:47:40+05:30

కరోనా మహమ్మారి మనిషిలోని మానవత్వానికి పరీక్ష పెడుతోంది. ఈ క్లిష్ట సమయంలో వైద్యులు, నర్సులు, రవాణా కార్మికులు ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు. అర్హులకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు యూపీలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: కరోనా మహమ్మారి మనిషిలోని మానవత్వానికి పరీక్ష పెడుతోంది. ఈ క్లిష్ట సమయంలో వైద్యులు, నర్సులు, రవాణా కార్మికులు ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నారు. అర్హులకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు యూపీలోని నోయిడాకు చెందిన ఇంటి యజమాని తన ఉదారత చాటాడు. 50 మంది అద్దెను మాఫీ చేయడమే కాకుండా, ఇంటిని విడిచిపెట్టి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశాడు. కుశాల్ పాల్ అనే యజమాని తనకు గల ఇళ్లలో అద్దెకు ఉంటున్నవారికి రేషన్ కూడా ఇస్తున్నాడు. నోయిడాలో ఇప్పటివరకు 32 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న బీహార్-జార్ఖండ్, యూపీలకు చెందినవారు తమ గ్రామాలకు వెళ్లిపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఆహారం, పానీయాలు  దొరక్కపోవచ్చని ఆందోళన చెందుతూ  నగరం విడిచి వెళుతున్నారు.

Updated Date - 2020-03-30T17:47:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising