ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కారణంగా భారత్‌లో రెండో మరణం

ABN, First Publish Date - 2020-03-14T04:25:18+05:30

వాషింగ్టన్: కరోనా కారణంగా భారత్‌లో రెండో మరణం సంభవించింది. ఢిల్లీలో 69 సంవత్సరాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనా కారణంగా భారత్‌లో రెండో మరణం సంభవించింది. ఢిల్లీలో 69 సంవత్సరాల వృద్ధురాలు చనిపోయింది. ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించారు. మృతురాలికి గతం నుంచే బీపీ, షుగర్ ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకూ ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ 80కి పైగా కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకూ ఇద్దరు చనిపోయారు. కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు నిన్న మృతిచెందారు. 

Updated Date - 2020-03-14T04:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising