ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-03-25T14:59:26+05:30

ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 560 కు పెరిగింది. వీరిలో 11 మంది మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచం కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 560 కు పెరిగింది. వీరిలో 11 మంది మరణించారు. కాగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కొత్తగా 64 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి, సోమవారం 99 కేసులు నమోదయ్యాయి. ఆదివారం దేశవ్యాప్తంగా 397 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం  64 కొత్త కేసులు నమోదుకాగా, ఎవరూ మృతి చెందలేదు. అయితే తమిళనాడులో బుధవారం ఉదయం ఒకరు మృతి చెందారు. తమిళనాడులో కరోనా వైరస్ కారణంగా ఇది తొలి మృతి కేసు. దీనితో దేశంలో కరోనా మృతుల  సంఖ్య 11 కి పెరిగింది.

Updated Date - 2020-03-25T14:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising