ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత పెద్దలతో సీఎస్‌ సమావేశం

ABN, First Publish Date - 2020-04-04T12:15:26+05:30

మత పెద్దలతో సీఎస్‌ సమావేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.షణ్ముగం శుక్రవారం రాష్ట్రంలో నివసిస్తున్న అన్ని మతాల పెద్దలతో సమావేశమయ్యారు. ఢిల్లీ నిజముద్దీన్‌ ఉదంతం అనంతరం మతపరమైన వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని సచి వాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ సమావేశంలో వివిధ మతాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కరోనాను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అవనసర వివాదాలకు తావు లేకుండా అందరం కలిసి కరోనాని ఎదుర్కొందామని ఆ సందర్భంగా ప్రభుత్వం మత పెద్దలకు పిలుపునిచ్చినట్లు సమాచారం.

Updated Date - 2020-04-04T12:15:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising