ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకలి తీర్చలేక.. ఐదుగురు పిల్లల్ని గంగలో తోసేసిన తల్లి

ABN, First Publish Date - 2020-04-13T08:36:09+05:30

లాక్‌డౌన్‌ కారణంగా సంపాదన కోల్పోయిన ఓ తల్లి.. బిడ్డల ఆకలి తీర్చే దారి లేక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జఘంగిరాబాద్‌ (యూపీ), ఏప్రిల్‌ 12: లాక్‌డౌన్‌ కారణంగా సంపాదన కోల్పోయిన ఓ తల్లి.. బిడ్డల ఆకలి తీర్చే దారి లేక తన ఐదుగురు పిల్లల్నీ గంగపాల్జేసింది. ఉత్తరప్రదేశ్‌లోని జఘంగిరాబాద్‌లో రోజువారి కూలీగా పనిచేసే ఓ మహిళ.. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయింది. తన ఐదుగురు పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే వాళ్లకు తిండిపెట్టే దారిలేక గంగా నదిలో తోసేసింది. పోలీసులు పిల్లల కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-04-13T08:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising