ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 48.19 శాతానికి చేరుకున్న రికవరీ రేట్

ABN, First Publish Date - 2020-06-01T22:50:37+05:30

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటోన్న వారి శాతం 48.19 శాతానికి చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటోన్న వారి శాతం 48.19 శాతానికి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 8,392 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 230 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,90,535 మందికి కరోనా సోకింది. 91,819 మంది కోలుకున్నారు. 93,322 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకూ 5,394 మంది చనిపోయారు. దేశంలో మరణాల రేటు అతి తక్కువగా 2.8 శాతానికి చేరుకుంది.  

Updated Date - 2020-06-01T22:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising