ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ నుంచి రోగి పరారీ, పట్టివేత

ABN, First Publish Date - 2020-04-07T08:07:46+05:30

కరోనా వైరస్‌ క్వారంటైన్‌ నుంచి ఒక వ్యక్తి పరారైన ఘటన కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. అతడిని సిబ్బంది పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్ము, ఏప్రిల్‌ 6: కరోనా వైరస్‌ క్వారంటైన్‌ నుంచి ఒక వ్యక్తి పరారైన ఘటన కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. అతడిని సిబ్బంది పట్టుకుని వెనక్కి తీసుకొచ్చారు. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో నివసించే షౌకత్‌ అహ్మద్‌ మాలిక్‌, ఆదివారం తను ఉంటున్న క్వారంటైన్‌ నుంచి పారిపోయాడు. కరోనా ఉందని తెలిసీ.. రోగి పారిపోయేందుకు యత్నించడంతో అతడిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


Updated Date - 2020-04-07T08:07:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising