ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. మరుసటి రోజే పొదల్లో శవం!

ABN, First Publish Date - 2020-07-28T02:16:48+05:30

ఆస్పత్రి నుంచి పారిపోయాడో కరోనా పేషెంట్. ఆ తర్వాతి రోజే ఆస్పత్రికి కొంచెం దూరంలోని పొదల్లో అతని శవం కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాగ్‌రాజ్: ఆస్పత్రి నుంచి పారిపోయాడో కరోనా పేషెంట్. ఆ తర్వాతి రోజే ఆస్పత్రికి కొంచెం దూరంలోని పొదల్లో అతని శవం కనిపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. 55ఏళ్ల ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి నుంచి శనివారం పారిపోయాడు. ఆ మరుసటి రోజే ఆస్పత్రికి అరకిలోమీటరు దూరంలోని పొదల్లో అతని శవం కనిపించింది. సదరు పేషెంట్ కొవిడ్19 వార్డు నుంచి బయటకు వెళ్లడం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆస్పత్రిలో తనను ఎవరూ పట్టించుకోకపోవడం వల్లనే ఆ పేషెంట్ పారిపోయినట్లు అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-28T02:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising