ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో ఆగని కరోనా ఉధృతి

ABN, First Publish Date - 2020-09-21T15:57:01+05:30

భారత దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 86,961 కరోనా కేసులు నమోదు కాగా.. 1,130 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 54,87,581కు కరోనా కేసులు నమోదయ్యాయి. 87,892 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 10,03,299 యాక్టివ్ కేసులు ఉండగా.. చికిత్స నుంచి కోలుకుని 43,96,399 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 79.28 శాతం ఉందని, మరణాల రేటు 1.61 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2020-09-21T15:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising