ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 ప్లై ఫేస్‌మాస్కు రూ.16: కేంద్రం

ABN, First Publish Date - 2020-03-27T06:29:28+05:30

కరోనా నేపథ్యంలో ఫేస్‌మాస్కులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వాటి ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా నేపథ్యంలో ఫేస్‌మాస్కులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వాటి ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో 3 ప్లై మెల్ట్‌బ్లోన్‌ ఫేస్‌మాస్కు ధరను 16 రూపాయలుగా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి పవన్‌ అగర్వాల్‌ గురువారం ప్రకటించారు. డిమాండుకు అనుగుణంగా ఫేస్‌మాస్కులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచడమే ప్రస్తుతం తమ ముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు.  2 ప్లై, 3 ప్లై సర్జికల్‌ ఫేస్‌మాస్కుల ధరలను రూ. 8, రూ. 10గా కేంద్రం ఇది వరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-27T06:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising