ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 200 దాటిన కరోనా మరణాలు

ABN, First Publish Date - 2020-04-11T00:48:33+05:30

కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200 దాటింది. ఈ మేరకు ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200 దాటింది. ఈ మేరకు ప్రభుత్వం వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 6,761 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా వారిలో 206 మంది మరణించారని కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ తెలిపింది. ఇంకా 6,039 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 516 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2020-04-11T00:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising