ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులను దాచొద్దు: రాజీవ్ గౌబ

ABN, First Publish Date - 2020-04-26T17:59:46+05:30

అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ రాజీబ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణలో గణనీయమైన మార్పు కనబడుతోందన్నారు. కరోనా వైరస్‌ కేసులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ రాజీబ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణలో గణనీయమైన మార్పు కనబడుతోందన్నారు. కరోనా వైరస్‌ కేసులను దాచవద్దని స్పష్టం చేశారు. కరోనా కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అధికంగా టెస్టులు చేయడంతో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని రాజీవ్ గౌబ పేర్కొన్నారు. హాట్‌స్పాట్‌, కంటైన్మెంట్‌ జోన్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎస్‌లను రాజీవ్‌గౌబ ఆదేశించారు.

Updated Date - 2020-04-26T17:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising