ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో మళ్ళీ పెరిగిన కరోనా.. ఈ రోజు 4వేల దాకా..

ABN, First Publish Date - 2020-07-12T02:37:59+05:30

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం కొద్దిగా కేసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం కొద్దిగా కేసులు తగ్గినప్పటికీ ఈ రోజు మళ్లీ పెరిగిపోయాయి. దాదాపు 4వేల వరకు కొత్త కేసులు బయపడ్డాయి. తాజా కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య లక్షా34వేలు దాటేసింది. అధికారిక లెక్కల ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,965 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69 మంది మరణించారు. 3,591 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 1,34,226కి చేరింది. వీరిలో 46,410మంది చికిత్స పొందుతుండగా 85,915మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా 1,898మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-07-12T02:37:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising