ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో 2వేలు దాటిన కరోనా కేసులు!

ABN, First Publish Date - 2020-04-29T03:17:10+05:30

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఈ మహమ్మారి మరీ ఎక్కువగా విజృంభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఈ మహమ్మారి మరీ ఎక్కువగా విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో తాజాగా 121 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,058కి చేరింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ 2,058మందిలో 1,128 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు తమిళనాడులో లక్షపైగా కరోనా పరీక్షలు జరిగినట్లు, 30వేలమందికిపైగా హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-04-29T03:17:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising