ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో 15వేలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-24T03:47:05+05:30

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 759 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,512కు చేరినట్లు వారు తెలిపారు. అలాగే కొత్తగా ఐదుగురు కరోనాకు బలవడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 103కు చేరింది. కాగా, తమిళనాడులో ప్రస్తుతం 7,915 యాక్టివ్ కరోనా కేసులున్నట్లు సమాచారం.

Updated Date - 2020-05-24T03:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising