ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లో 5వేలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-18T00:51:26+05:30

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 90వేలు దాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 90వేలు దాటింది. ఈ వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో కొత్తగా 123 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,083కు చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్ ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో 128మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.

Updated Date - 2020-05-18T00:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising