ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో రికార్డుస్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-09-22T16:03:43+05:30

భారత దేశంలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత దేశంలో  రికార్డుస్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటీవ్ కేసులు 55 లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 75,083 కరోనా కేసులు నమోదు కాగా.. 1,053 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 55,62,664కు కరోనా కేసులు చేరగా.. 88,935 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 9,75,681 యాక్టివ్ కేసులు ఉండగా.. చికిత్స నుంచి కోలుకుని 44,97,867 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 1,01,468 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 80.86 శాతం ఉందని, మరణాల రేటు 1.60 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2020-09-22T16:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising