ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత దేశంలో 22 లక్షలు దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-10T21:33:52+05:30

దేశంలో కరోనా విలయతాండం చేస్తోంది. రికార్డు స్థాయిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండం చేస్తోంది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. గత కొంత కాలంగా రోజూ 900 వరకు మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ బారిన పడి 1007మంది మరణించారు. ఒకే రోజు వెయ్యిమంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 44,386కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. వారిలో ఇప్పటి వరకు 15,035 వేలమంది కోలుకోగా మరో 6,34,000 మంది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-08-10T21:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising