ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో 300 దాటిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-04-01T02:10:47+05:30

ఇక నాగర్‌లో మూడు.. పూణె, థానె, కళ్యాన్-దోంబిలి, నవీ ముంబై, వాశి, విరార్‌లలో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికర డాటా వెల్లడిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 300 దాటాయి. ఈ ఒక్కరోజే రాష్ట్రంలో 72 కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసులు సంఖ్య పెరిగినట్లు మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ కేసుల్లో ఒక్క ముంబై నగరంలోనే 59 నమోదయ్యాయట. ఇక నాగర్‌లో మూడు.. పూణె, థానె, కళ్యాన్-దోంబిలి, నవీ ముంబై, వాశి, విరార్‌లలో రెండు కేసుల చొప్పున నమోదు అయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికర డాటా వెల్లడిస్తోంది.

Updated Date - 2020-04-01T02:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising